ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు
AP Kaushalam Survey 2025 ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై ఆధారంగా కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇది ముందుగా Work From Home Surveyగా ఉండగా, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కౌశలం సర్వే గా మార్చి చేసింది.
ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు. గతంలో Work From Home Survey లో వివరాలు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు కౌశలం సర్వేలో అప్డేట్ చేయించుకోవాలి.
What is Kaushalam Survey 2025?
-
మొదట దీన్ని Work From Home Survey గా ప్రారంభించారు.
-
ఇప్పుడు దీన్ని కౌశలం సర్వేగా మార్చి, రాష్ట్రంలోని ప్రతి ఒకరి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యత వివరాలు సేకరిస్తున్నారు.
-
Surveyలో Data ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ & గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమచారం అందిస్తుంది.
-
అర్హతల వారీగా ఇండస్ట్రీలు & నోటిఫికేషన్స్ పంపబడతాయి.
ఎవరు అర్హులు? – Who is eligible for Kaushalam Survey
ఆగస్టు 15, 2025 వరకు ITI, Diploma, Graduation, PG, Ph.D., PG Diploma ఉన్నవారిని మూడుమే సర్వేలో తీసుకుంటారు.
15 ఆగస్టు 2025 తర్వాత విడుదలైన కొత్త GSWS Employees Appలో:
-
10వ తరగతి (SSC)
-
Intermediate (12th Class)
-
10వ తరగతి తర్వాత కోర్సులు చేస్తున్నవారు కూడా survey లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
-
ప్రస్తుతం చదువుతున్నవారు (Degree, B.Tech, PG మొదలైనవారు) కూడా తమ వివరాలు అప్డేట్ చేయాలి.
సర్వే ఎలా జరుగుతుంది?
-
GSWS Employees App (New Version) డౌన్లోడ్ చేసుకోవాలి.
-
App లో Logout & Login చేసి కొత్త details update చేయాలి.
-
Survey ను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తారు.
-
బయోమెట్రిక్ / Face / OTP ద్వారా ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది.
-
వ్యక్తిగత వివరాలు, స్పెషలైజేషన్, స్కూల్/కళాశాల పేరు, మార్కులు/GPA, సర్టిఫికేట్ అప్లోడ్ వంటి వివరాలు నమోదు చేస్తారు.
కొత్త Youth కి Features
-
10వ తరగతి, Intermediate, SSC పూర్తి చేసిన విద్యార్థులు కూడా యాడ్ చేయబడతారు.
-
ప్రస్తుతం చదువుతున్న కోర్సులు కూడా వివరించాలి.
-
OTP (మొబైల్/ఇమెయిల్) ద్వారా verification జరుగుతుంది.
-
కౌశలం సర్వే రిపోర్ట్
ప్రభుత్వం ఈ సర్వే రిపోర్ట్లను క్లస్టర్-వారీగా, మండల వారీగా, జిల్లా వారీగా అందిస్తోంది.
వేగంగా సర్వే పూర్తి చేసుకోవడానికి సూచనలు
-
ముందుగానే Pending లో ఉన్న పనులు నెట్ ద్వారా పూర్తి చేసుకోవాలి.
-
అవసరమైన ముఖ్యమైన సమాచారం దగ్గర ఉంచుకోవాలి.
-
సర్టిఫికేట్ ను WhatsApp ద్వారా సులభంగా అప్లోడ్ చేయవచ్చు.
-
App లోకి వెళ్ళి డైరెక్ట్గా కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది.
-
Mobile OTP ద్వారా verification చేసుకున్న తర్వాత survey పూర్తి అవుతుంది.
సర్వేలో అడిగే ప్రశ్నలు
-
తెలిసిన భాషలు
-
విద్యార్హత & స్పెషలైజేషన్
-
పైనాన్షియల్ స్థితి & మార్గాలు
-
చిన్న చిన్న స్కిల్స్ / కళలకు సంబంధించిన వివరాలు
-
సర్టిఫికేట్ అప్లోడ్
-
అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలు
ముందుమాట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే 2025 ద్వారా రాష్ట్రంలో ప్రతి యువకుడి విద్య, నైపుణ్యాలను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేసింది.
ఈ సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్స్, ఇండస్ట్రీలు, ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి.
ఏపీ కౌశలం సర్వే 2025 అప్డేట్స్ & రిపోర్ట్స్ కోసం మాతో కొనసాగండి.